17.2 C
Hyderabad
Sunday, February 15, 2026
spot_img

ముధోల్ లో ఎమ్మెల్యే, కార్యకర్త సంభాషణ ఆడియో వైరల్

    నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో ఓ ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చర్చకు దారితీసింది. జెండా మోసి, ప్రజల చేత పార్టీకి ఓట్లు వేయిస్తే  బీజేపీ ఎమ్మెల్యే తమను పట్టించుకోవడం లేదని ఓ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకు బదులుగా రామా రావు పటేల్ అతని ఒక్క ఓటుతోనే గెలవలేదని తన అవసరం కోసం ఓటు వేశాడని అన్నారు. ఒక్క ఓటుతో తనను కొన్నావా అంటూ ఎమ్మెల్యే కార్యకర్తపై మండిపడ్డారు. ఈ విషయం కాస్త ఎమ్మె ల్యే దృష్టికి వెళ్లగా దురుద్దేశంతో కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, దానిపై వివరాలు సేకరించాక స్పందిస్తానన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్