నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో ఓ ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్గా మారి చర్చకు దారితీసింది. జెండా మోసి, ప్రజల చేత పార్టీకి ఓట్లు వేయిస్తే బీజేపీ ఎమ్మెల్యే తమను పట్టించుకోవడం లేదని ఓ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకు బదులుగా రామా రావు పటేల్ అతని ఒక్క ఓటుతోనే గెలవలేదని తన అవసరం కోసం ఓటు వేశాడని అన్నారు. ఒక్క ఓటుతో తనను కొన్నావా అంటూ ఎమ్మెల్యే కార్యకర్తపై మండిపడ్డారు. ఈ విషయం కాస్త ఎమ్మె ల్యే దృష్టికి వెళ్లగా దురుద్దేశంతో కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, దానిపై వివరాలు సేకరించాక స్పందిస్తానన్నారు.
ముధోల్ లో ఎమ్మెల్యే, కార్యకర్త సంభాషణ ఆడియో వైరల్
0
241
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


