మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సంతకాలు ఫోర్జరీ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సాహితీ లక్ష్మీనారా యణతోపాటు కొడుకు సాత్విక్పై ఫోర్జరీ కేసు నమోదు చేశారు జూబ్లిహిల్స్ పోలీసులు. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ -62 లో దివాకర్ రెడ్డి ఇల్లు అద్దెకు తీసుకున్నారు సాహితీ లక్ష్మీనారాయణ. అయితే మూడేళ్ల గడువు ముగిసినా ఖాళీ చేయ కుండా వేధింపులకు గురి చేశారని జేసీ దివాకర్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. అయితే లక్ష్మీనారాయణ కొడుకు సాత్విక్ తన సంతకాన్ని ఫోర్జరీ చేసి కోర్టులో పిటిషన్ వేశారని జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జేసీ.దివాకర్ రెడ్డి సంతకాలు ఫోర్జరీ …. కేసు నమోదు చేసిన పోలీసులు
0
223
Previous article
Next article
Latest Articles
లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్
ఐపీఎల్ 2026 సీజన్లో ఘోర వైఫల్యం తర్వాత లక్నో సూపర్ జెయిట్స్ జట్టు కెప్టెన్ నుంచి రిషబ్ పంత్ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా...
- Advertisement -
- Advertisement -


