తెలంగాణలో బ్రూ ట్యాక్స్ నడుస్తోందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ పాలన అంటేనే కుంభకోణాలని అన్నారు. ధాన్యం సేకరణ, బియ్యం కొనుగోళ్లలో భారీ స్కామ్ జరిగిందని చెప్పారు. సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో జరిగిన స్కామ్పై సీఎం, మంత్రి నోరు విప్పడం లేదన్నారు. తాము అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదని మండిపడ్డారు. రూ.2 లక్షలు రుణమాఫి చేస్తా మని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసే తెలివి లేదన్న కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1100 కోట్ల కుంభకోణం చేసిందని ఆరోపించారు.
కాంగ్రెస్ పాలన అంటేనే కుంభకోణాలు- కేటీఆర్
0
169
Previous article
Next article
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


