టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ను టీడీపీ అధ్యక్షుడిగా నియమించాలని కొత్త డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చారు. నారా లోకేష్ ని, పార్టీ అధ్యక్షుడుగా నియమిం చాలి. ఇది తన డిమాండ్ అంటూ తేల్చి చెప్పారు. లోకేష్ను పార్టీ అధ్యక్షుడిగా చేయాలని డిమాండ్ చేసే హక్కు తనకు ఉందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నారా లోకేష్ అధ్యక్షుడుగా నియమించాలని డిమాండ్ చేశారు. లోకేష్ని అధ్యక్షుడుగా నియమిస్తే మరో 30 ఏళ్లు పార్టీ బతుకుతుందని చెప్పారు. ఎన్నికల్లో 130 స్దానాలు కూటమికి వస్తాయని, అమరావతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని బుద్ధా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు.చంద్రబాబు ఆత్మ కధలో తనకో పేజీ ఉంటుంది. టిక్కెట్ కోసం రక్తంతో చంద్రబాబు కాళ్లు కడగలేదని వివరించారు. ఓడాక చాలా మంది పార్టీ వదిలి పారిపోయినా తాను నిలబడ్డానని బుద్దా వెంకన్న తెలిపారు.
టీడీపీ నేత బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు
0
201
Previous article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


