రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ మండలం కందివనంలో డిగ్రీ విద్యార్థి నవీన్ వినూత్న నిరసన చేపట్టాడు, గ్రామంలో పగలు రాత్రి తేడా లేకుండా మద్యం అమ్ముతున్న బెల్ట్ షాపులను వెంటనే మూసేయాలని గ్రామ కూడలిలో నిరసనకు దిగాడు. గ్రామంలోని యువకుల నుండి వృద్ధుల వరకు మద్యానికి బానిసై అనారోగ్యానికి గురవుతున్నారని నవీన్ ఆందోళన వ్యక్తం చేశాడు. బెల్ట్ షాపులు మూతపడే వరకు నిరసన కొనసాగిస్తానని స్పష్టం చేశాడు. బెల్ట్ షాపులు మూసివేయాలంటూ నవీన్ చేపట్టిన ఆందోళనలో చిన్నారులు కూడా పాల్గొని ప్లకార్డులు ప్రదర్శించారు.
కందివనంలో డిగ్రీ విద్యార్థి నవీన్ వినూత్న నిరసన
0
393
Previous article
Next article
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


