ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో అతిసార వ్యాధి విజృంభించింది. ఆదివాసీ గుంపుల్లో అడవి బిడ్డలు వాంతులు, విరేచనాలతో బాధపడుతూ మృత్యువుతో పోరాడుతున్నారు. రోజురోజుకు అతిసార బాధితుల సంఖ్య పెరుగుతోది. రెండు రోజుల వ్యవధిలో 60 ఏళ్ల కారం బొజ్జమ్మ, ఐదేళ్ల బాలుడు దేవయ్య అతిసారతో మరణించారు. మరో 10 మంది వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. దీంతో ఆదివాసీలు తీవ్రంగా భయపడుతున్నారు. బాధిత గుంపుల్లో ఐటీడీఏ పీఓ సూర్యతేజ పర్యటిం చారు. వైద్య సిబ్బందితో ప్రత్యేక హెల్త్ క్యాంపు నిర్వహించారు.
కుక్కునూరులో విజృంభించిన అతిసార వ్యాధి
0
175
Previous article
Next article
Latest Articles
రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాల్సిందే.. లోక్సభలో ఎన్డీఏ సభ్యుల ఆందోళన
లోక్సభలో యాంటీ పేపర్ లీక్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్రంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర హోం మంత్రి సభలో ఎందుకు లేరని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. హోం...
- Advertisement -
- Advertisement -


