జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. భూమి తగాదాల నేపథ్యంలో జరిగిన దాడిలో బుగ్గారం మండలం గోపులాపూర్కు చెందిన దీటి శ్రీనివాస్ అక్కడిక్కడే మృతిచెందాడు. అన్నదమ్ములు దీటి శ్రీనివాస్, మహేష్పై బుర్ర నవీన్, అతని స్నేహితులు రాడ్లు, పైప్, కర్రలతో దాడిచేసినట్లు పోలీసులు తెలిపారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ మహేష్ పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలిం చారు. అర్ధరాత్రి ముసుగు వేసుకుని మరీ వచ్చి రాడ్లు, పైప్లతో దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
గోపులాపూర్లో భూ తగాదాలతో ఒకరి హత్య
0
354
Next article
Latest Articles
చూపరులను కనువిందు చేస్తోన్న పొల్లూరు వాటర్ఫాల్స్
పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పొల్లూరు జలపాతానికి అధికారులు తాత్కాలికంగా నో ఎంట్రీ...
- Advertisement -
- Advertisement -


