విజయవాడ ఎంజే నాయుడు హాస్పిటల్లో మత్తు ఇంజక్షన్ వికటించి 19 ఏళ్ల యువతి రికిత మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఆమె మృతిచెందినట్లు బంధువులు ఆరోపించారు. కాలిలో ఐదేళ్ల క్రితం వేయించుకున్న ప్లేట్లు తీయించుకునేందుకు రికిత నాయుడు హాస్పిటల్లో చేరింది. ఆపరేషన్ చేసేం దుకు డాక్టర్లు ఉదయం ఆపరేషన్ థియేటర్కు తీసువెళ్లిన డాక్టర్లు రికితకు సీరియస్గా ఉందని, వెంటిలే టర్ పెట్టామని కుటుంబ సభ్యులకు రాత్రి తెలిపారు. ఉదయం నుండి రాత్రి వరకు రికితకు ఏంచేరనే విషయం తమకు చెప్పలేదని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మత్తు ఇంజెక్షన్ వికటించి యువతి మృతి
0
251
Latest Articles
చూపరులను కనువిందు చేస్తోన్న పొల్లూరు వాటర్ఫాల్స్
పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పొల్లూరు జలపాతానికి అధికారులు తాత్కాలికంగా నో ఎంట్రీ...
- Advertisement -
- Advertisement -


