నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో పింక్ పోలింగ్ స్టేషన్ను సబ్ కలెక్టర్ విద్యాధరి, ఎన్నికల పరిశీలకులు రామ్ గౌతమ్ ప్రారంభించారు. మున్సిపాలిటీ పరిధిలో మహిళా ఓటర్లు అధికంగా ఉన్న పోలింగ్ కేంద్రాన్ని పింక్ పోలింగ్ కేంద్రంగా ఏర్పాటు చేశామని సబ్ కలెక్టర్ విద్యాధరి అన్నారు. పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు అన్ని వసతులు ఏర్పాటు చేశామని అన్నారు.
నెల్లూరు జిల్లా కందుకూరులో పింక్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు
0
216
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


