జగిత్యాలలో ఓ ఆటో డ్రైవర్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కొత్త బస్టాండ్ సమీపంలోని ఓ బార్ ఎదుట ఈ ఘటన చోటుచేసుకుంది. రాంగ్ రూట్లో ఆటో నడుపుతున్నావంటూ ఆటో డ్రైవర్ భీమరాజంతో ఇద్దరు యువకు లు గొడవపడ్డారు. మాటా మాటా పెరిగి భీమరాజంపై కర్రతో దాడి చేశారు యువకులు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో ఆటో డ్రైవర్కి తీవ్ర గాయాల వడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు స్థానికులు. భీమ రాజం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసు కున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.
జగిత్యాలలో ఆటో డ్రైవర్పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి
0
179
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


