హైదరాబాద్ నందినగర్లో క్షుద్రపూజల కలకలం రేగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. కేసీఆర్ ఇంటి పక్కన ఖాళీ స్థలంలో గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి ఈ పూజలు చేసినట్టు తెలస్తోంది. ఘటనాస్థలంలో రెడ్ కలర్ క్లాత్, బొమ్మ, పసుపు కుంకుమ, వెంట్రుకలు నిమ్మకాయలతో భయానకమైన పరిస్థితి కనిపిస్తోంది. నిన్న అర్ధరాత్రి ప్రాంతంలో ఈ క్షుద్ర పూజలు జరిగినట్టు చెబుతున్నారు స్థానికులు.
హైదరాబాద్ నందినగర్లో క్షుద్ర పూజల కలకలం
0
275
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


