శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జగనన్న ఇళ్లపట్టాలు పంపిణీ చేసి నాలుగేళ్లు పూర్తి అయినా రెవెన్యూ అధికా రులు అమ్ము కుంటుంన్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. లబ్ధిదారులకు ఇవ్వకుండా చాలా పట్టాలు అమ్ముకున్నా ఉన్నతాధి కారులు చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు. అధికార పార్టీ నాయకుల అండ తో రెవెన్యూ అధికారులు కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఆర్వో లు, సైట్ ఇంజనీర్లు కూడా చేతివాటం చూపిస్తున్నా రన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.
ఇళ్లపట్టాలు ఇవ్వని రెవిన్యూ అధికారులు
0
252
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


