నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు అమ్ముతున్న కార్పొరేట్ స్కూళ్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ భీంరావు నాయక్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ నాచారంలో సెయింట్ పీటర్స్ పాఠశాల పుస్తకాలను అధిక ధరలకు అమ్ముతున్నారనే సమాచారంతో విద్యార్థి సంఘాల నాయకులు వారిని నిలదీశారు. దీంతో పుస్తకాలు అమ్మేవారు గదికి తాళం వేసుకొని వెళ్ళిపోయారు. సెయింట్ పీటర్స్ స్కూలు పక్క బిల్డింగ్లో పుస్తకాలను అధిక ధరలకు అమ్ముతున్నారని భీమ్రావు నాయక్ అన్నారు. ఉప్పల్ ఎంఈఓకు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
పుస్తకాలు అమ్మే కార్పొరేట్ స్కూళ్లపై చర్యకు డిమాండ్
0
219
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


