ఢిల్లీలో ఇండియా కూటమి భారీ ర్యాలీని ఈరోజు నిర్వహించనుంది. సేవ్ డెమోక్రసీ పేరుతో మెగా ర్యాలీ చేపడుతోంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ కు నిరసనగా సేవ్ డెమోక్రసీ ర్యాలీ చేయనుంది ఇండియా కూటమి. ఢిల్లీ రాంలీలా మైదాన్లో ఇండియా కూటమి భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ప్రజాస్వా మ్యాన్ని, దేశాన్ని కాపాడటం కోసమే ర్యాలీ అంటున్నారు ఇండియా కూటమి నేతలు. ఈ ర్యాలీ లో కూటమిలోని 28 పార్టీలు పాల్గొననున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం, ప్రతిపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకోవడం వంటి అంశాలపై ర్యాలీ చేయనున్నారు.
నేడు ఢిల్లీలో విపక్ష ఇండియా కూటమి నేతృత్వంలో ర్యాలీ
0
266
Previous article
Next article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


