ఎన్నికల వేళ జనసేనకు మరో షాక్

     ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన పార్టీకి షాకులు తగులుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో సీట్లు దక్కని నేతలు.. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీని వీడి వేరేపార్టీలోకి వలస వెళుతున్నారు. ఈ క్రమంలోనే మరో కీలక నేత జనసేనకు షాకిచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం జనసేన సమన్వయకర్త పితాని బాలకృష్ణ.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరతా నని ఆయన ప్రకటించారు. అయితే పవన్ కళ్యాణ్ కనీసం తనను కలిసే అవకాశం కూడా ఇవ్వలేదని పితాని బాలకృష్ణ ఆరోపించారు.

Latest Articles

కాసేపట్లో తెరుచుకోనున్న తుంగభద్ర గేట్లు.. ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు

కాసేపట్లో తుంగభద్ర డ్యామ్‌ గేట్లు తెరుచుకోనున్నాయి. ఒకే వేదికపై మూడు రాష్ట్రాల సీఎంలు మెరవనున్నారు. రేవంత్‌, చంద్రబాబు, డీకే శివకుమార్‌.. కేంద్రమంత్రి సీఆర్‌ పాటిల్‌తో కలిసి గేట్లు ప్రారంభించనున్నారు. 2024 ఆగస్టులో వరద...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్