ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు అందించాలన్న లక్ష్యంతో TSRTC మొదటి సారి ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులను తీసుకొచ్చింది. ఉప ముఖ్య మంత్రి భట్టి, మంత్రుల పొన్నం ప్రభాకర్, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి జెండా ఊపి కొత్త బస్సులను ప్రారంభించారు. మహాలక్ష్మీ గా కీర్తించే మహిళలు గౌరవంగా బస్సులో ప్రయాణిస్తున్నారని , వారి టికెట్ డబ్బులను ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి భట్టి అన్నారు . కొత్త ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ అందిస్తారు.
కొత్త ఎలక్ట్రిక్ మెట్రో బస్సులను ప్రారంభించిన మంత్రులు
0
286
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


