గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఫ్లెక్సీల రగడ నెలకొంది. మున్సిపల్ ఆఫీసులోకి వెళ్తున్న టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నేతలు రోడ్డుపై బైఠాయించి, ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు, టీడీపీ నేతల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. మున్సిపాల్టీకి టాక్స్ కట్టి, పెట్టుకున్న తమ బ్యానర్లపై వైసీపీ ఫ్లెక్సీలు బ్యానర్లు అంటించడమేంటని ప్రశ్నించారు. వైసీపీ నేతలు తమ ఫ్లెక్సీలను అక్రమంగా తొలగించారంటూ టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్ నిరసన వ్యక్తం చేశారు. మునిసిపల్ ఆఫీసులోకి వెళ్లి, టీడీపీ తూర్పు నేతలు ఫిర్యాదు చేశారు.
గుంటూరు తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో ఫ్లెక్సీల రగడ
0
304
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


