35.2 C
Hyderabad
Thursday, May 7, 2026
spot_img

టీడీపీలో చేరకముందే పార్థసారధికి టికెట్ ఖరారు

       పెనమలూరు ఎమ్మెల్యే పార్ధసారధికి టీడీపీ అధిష్టానం నూజివీడు టిక్కెట్ ను కేటాయించినట్లు తెలుస్తోంది.. పెనమలూరు నుంచి 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి పార్ధసారధి గెలుపొందారు. అయితే జగన్ కేబినెట్ లో ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన కొంత అసహనానికి లోనయ్యారు. కొంత కాలం నుంచి అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల పెనమలూరు వైసీపీ ఇన్‌ఛార్జిగా జోగి రమేష్ ను కూడా అధినాయకత్వం నియమించింది. దీంతో ఆయన తెలుగుదేశం పార్టీతో టచ్ లోకి వెళ్లారు. అయితే పెనమలూరులో బోడె ప్రసాద్ ఆల్రెడీ ఉండటంతో ఆయనకు పార్టీ బలహీనంగా ఉన్న నూజివీడు టిక్కెట్ ను కేటాయించినట్లు తెలుస్తోంది

Latest Articles

ఆ ఇద్దరు భామలు చేయాల్సిన పాత్రలో.. మృణాల్..?

ఇండస్ట్రీలో ఒకరితో సినిమా చేయాలనుకుంటే.. మరొకరితో సెట్ అవ్వడం అనేది అప్పుడప్పుడు జరుగుతుంటుంది. ఇప్పుడు అలాగే జరిగింది. ఇంతకీ విషయం ఏంటంటారా..? మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌, లేదా ఫిదా బ్యూటీ సాయిపల్లవితో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్