విజయవాడలో చంద్రబాబు పోటీ చేసినా… తానే 3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు కేశినేని నాని. నందిగామ నియోజకవర్గం వైసీపీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని హాట్ కామెంట్ చేశారు. దేవినేని ఉమా ఇసుక తవ్వకాలు భారీగా జరిపి దోచుకున్నాడని ఆరోపించారు. సామాజిక వర్గాలను రెచ్చగొట్టే నైజం దేవినేని ఉమాది అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు ఎందుకు అని ప్రశ్నించిన కేశినేని.. బినామీ పేర్లతో స్థలాలను కొనుగోలు చేసి… 29 వేల మంది రైతులు మోసం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంతో కోట్లు గడించారని ఆరోపించారు. తనపై చంద్రబాబు పోటీకి నిలబడాలని ఆహ్వానించిన కేశినేని ఎవరు గెలుస్తారో చూద్దాం అన్నారు.
చంద్రబాబుపై కేశినేని నాని విమర్శలు
0
527
Previous article
Next article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


