విజయవాడలో చంద్రబాబు పోటీ చేసినా… తానే 3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు కేశినేని నాని. నందిగామ నియోజకవర్గం వైసీపీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని హాట్ కామెంట్ చేశారు. దేవినేని ఉమా ఇసుక తవ్వకాలు భారీగా జరిపి దోచుకున్నాడని ఆరోపించారు. సామాజిక వర్గాలను రెచ్చగొట్టే నైజం దేవినేని ఉమాది అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు ఎందుకు అని ప్రశ్నించిన కేశినేని.. బినామీ పేర్లతో స్థలాలను కొనుగోలు చేసి… 29 వేల మంది రైతులు మోసం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంతో కోట్లు గడించారని ఆరోపించారు. తనపై చంద్రబాబు పోటీకి నిలబడాలని ఆహ్వానించిన కేశినేని ఎవరు గెలుస్తారో చూద్దాం అన్నారు.
చంద్రబాబుపై కేశినేని నాని విమర్శలు
0
539
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


