స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణలో రేపు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించనుంది టీఎస్పీఎస్సీ. ఉదయం 10: 30 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఎగ్జామ్ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 పోస్ట్ కు 3 లక్షల 80 వేల 72 మంది(380072) అప్లై చేశారు. ఇప్పటివరకు 3 లక్షల మంది అభ్యర్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేశారు. మార్చ్ లో వెలుగులోకి వచ్చిన పేపర్ లీక్ తో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దయింది. ఈ సారి కూడా ఆబ్జెక్టివ్ పద్ధతిలోనే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ను నిర్వహించనున్నారు. పరీక్షా పేపర్ లీక్ కాకముందు 286051 మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్ష రాశారు. రేపటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు అభ్యర్థులు పెరిగారు. రాష్ట్ర వ్యాప్తంగా 994 ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేశారు.
రేపే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష
0
239
Previous article
Latest Articles
స్వతంత్ర న్యూస్ చానెల్ 4వ వార్షికోత్సవం..హాజరైన అతిరథమహారథులు
స్వతంత్ర న్యూస్ చానెల్ 4వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. నాలుగేళ్ల కిందట జూన్ 26న స్వతంత్ర టీవీ ప్రస్థానం ప్రారంభమైంది. నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లోని బేగంపేట్ ఐఏఎస్ ఆఫీసర్స్ క్లబ్లో...
- Advertisement -
- Advertisement -


