స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణ బీజేపీ లో భారీ మార్పులు జరుగనున్నట్లు తెలుస్తోంది. టీబీజేపీ అధ్యక్షురాలుగా డీకే అరుణకు అవకాశం ఇవ్వనున్నారు. అలాగే ప్రచార కమిటీ చైర్మన్ గా ఈటల రాజేందర్ ను, కేంద్ర మంత్రిగా బండి సంజయ్? కు అవకాశం కల్పించనున్నారు. వీరి ముగ్గురి భద్రత పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంభందించి నేడో రేపో అధికారిక ప్రకటన రానుంది.
బిగ్ బ్రేకింగ్: తెలంగాణ బీజేపీలో భారీ మార్పులు
0
259
Latest Articles
తెలంగాణలో భారీ వర్షాలు…ప్రాజెక్టులకు జలకళ
ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని పలు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో SRSP,కడెం, ఎల్లంపల్లి, జురాల ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు నిండుకుండలా...
- Advertisement -
- Advertisement -


