స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణ బీజేపీ లో భారీ మార్పులు జరుగనున్నట్లు తెలుస్తోంది. టీబీజేపీ అధ్యక్షురాలుగా డీకే అరుణకు అవకాశం ఇవ్వనున్నారు. అలాగే ప్రచార కమిటీ చైర్మన్ గా ఈటల రాజేందర్ ను, కేంద్ర మంత్రిగా బండి సంజయ్? కు అవకాశం కల్పించనున్నారు. వీరి ముగ్గురి భద్రత పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంభందించి నేడో రేపో అధికారిక ప్రకటన రానుంది.
బిగ్ బ్రేకింగ్: తెలంగాణ బీజేపీలో భారీ మార్పులు
0
271
Latest Articles
సాధారణ టీ అమ్మే స్థాయి నుంచి ప్రధాని పీఠాన్ని అధిరోహించిన మహానేతగా నరేంద్ర మోదీ
సాధారణ టీ అమ్మే స్థాయి నుంచి దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన మహానేత నరేంద్ర మోదీ. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని ఒక సామాన్య కుటుంబంలో జన్మించి, తన కృషితో, పట్టుదలతో ప్రపంచంలోనే...
- Advertisement -
- Advertisement -


