స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణ బీజేపీ లో భారీ మార్పులు జరుగనున్నట్లు తెలుస్తోంది. టీబీజేపీ అధ్యక్షురాలుగా డీకే అరుణకు అవకాశం ఇవ్వనున్నారు. అలాగే ప్రచార కమిటీ చైర్మన్ గా ఈటల రాజేందర్ ను, కేంద్ర మంత్రిగా బండి సంజయ్? కు అవకాశం కల్పించనున్నారు. వీరి ముగ్గురి భద్రత పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంభందించి నేడో రేపో అధికారిక ప్రకటన రానుంది.
బిగ్ బ్రేకింగ్: తెలంగాణ బీజేపీలో భారీ మార్పులు
0
246
Latest Articles
స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి
విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి, సహయక...
- Advertisement -
- Advertisement -


