33.2 C
Hyderabad
Wednesday, May 6, 2026
spot_img

మత్తుటాబ్లెట్లు ఇచ్చి ఒంటి పైనున్న బంగారం చోరీ

స్వతంత్ర, వెబ్ డెస్క్: సికింద్రాబాద్ లాడ్జీలో ఓ నకిలీ వైద్యుడి చేతివాటం ప్రదర్శించాడు. ట్రీట్మెంట్ పేరుతో మహిళకు మత్తుటాబ్లెట్ ఇచ్చాడు. స్పృహ కోల్పోయిన తర్వాత ఒంటి పైన ఉన్న బంగారం తో పరారయ్యాడు. దీంతో స్పృహ వచ్చాక దోపిడీ జరిగిందని తెలుసుకొన్న మహిళ.. గోపాలపురం పోలీసులకు భాదితురాలు ఫిర్యాదు చేసింది. నిమ్స్ ఆసుపత్రి సర్జన్ గా పరిచయం చేసుకున్న నకిలీ వైద్యుడు.. రైళ్ళో మహిళ ను పరిచయం చేసుకోని ఈ దొంగతనానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest Articles

కవిత టార్గెట్ అన్న కేటీఆరేనా?

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబ పోరు ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. కొత్త పార్టీ పెట్టిన కవితను ఏమాత్రం పట్టించుకోవద్దని, ఎవరెవరో వస్తుంటారు పోతుంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ కేడర్‌కు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్