స్వతంత్ర, వెబ్ డెస్క్: వారాంతం రోజున దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగింపు పలికాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 118.57 పాయింట్లు లాభపడి 62,547.11 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 46.35 పాయింట్ల లాభంతో 18,534.10 దగ్గర స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 82.30గా ఉంది. భారతీ ఎయిర్టెల్, మారుతీ, టాటా స్టీల్, టైటాన్, నెస్లే ఇండియా, యాక్సిస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లు లాభాల బాటలో ఉన్నాయి. హెచ్సీఎల్, విప్రో, టీసీఎస్, ఏషియన్ పేయింట్స్, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు నష్టపోయిన జాబితాలో ఉన్నాయి.
లాభాలతో ముగింపు పలికిన స్టాక్ మార్కెట్లు
0
311
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


