స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలుగు ప్రజలకు గుర్తింపు తెచ్చిన సినీ, రాజకీయ మేరునగ శిఖరం స్వర్గీయ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని వైఎస్ఆర్టీపీ నాయకురాలు వైఎస్. షర్మిల పేర్కొన్నారు. పేదల సంక్షేమమే శ్వాసగా బతికి అనేక సంస్కరణలతో తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి వైపు నడిపించి.. పేదలకు కూడు, గూడు, గుడ్డ ప్రాథమిక అవసరాలుగా గుర్తించి, పేదరిక నిర్మూలనకు కృషి చేశారని కొనియాడారు. ఉన్నత విలువలతో కూడిన రాజకీయాలతో అందరినీ మెప్పించి, ప్రపంచ దృష్టిని ఆకర్షించారని తెలిపారు. ఈ రోజు ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్ వేదికగా వారికి ఘన నివాళులు అర్పించారు.
సినీ, రాజకీయ మేరునగ శిఖరం ఎన్టీఆర్: షర్మిల
0
368
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


