35.2 C
Hyderabad
Monday, May 13, 2024
spot_img

నిర్మలతో భేటీ కానున్న సీఎం జగన్.. వాటిపైనే ప్రధానంగా చర్చ?

స్వతంత్ర వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి ఇవాళ సాయంత్రం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ కానున్నారు. ఆర్‌డీజీ నిధులు పదివేల కోట్లకు పైగా కేంద్రం విడుదల చేసిన నేపథ్యంలో మంత్రి నిర్మలను కలిసి కృతజ్ఞతలు తెలుపనున్నారు. పోలవరం ప్రాజెక్టు, ఇతర పెండింగ్ నిధులు కూడా విడుదల చేయాలని విజ్ఞప్తి చేయన్నారు. వీటితో పాటుగా మరికొన్ని అంశాలపై సీఎం చర్చించనున్నారు. కాగా, సీఎం, నిర్మలా భేటీ రాష్ట్రరాజకీయాల్లో చర్చనీయాంగా మారింది.

Latest Articles

2024 ఏడాది ప్రత్యేకత ఏమిటో తెలుసా ?

  అంతర్జాతీయంగా ఇది ఎన్నికల నామ సంవత్సరం. ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా దేశాల్లో ఈ ఏడాది ఎన్నికలున్నాయి. ఒకే ఏడాది ఇన్ని దేశాల్లో ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి అంటున్నారు అంతర్జా తీయ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్