26.2 C
Hyderabad
Monday, May 13, 2024
spot_img

శ్రీవారి సర్వదర్శనానికి 36 గంటలు

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేవదేవున్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో కంపార్ట్‌మెంట్లు అన్నీ నిండిపోగా శిలా తోరణం వరకు భక్తులు క్యూలో నిలబడి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 36 గంటలు పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. గురువారం స్వామివారిని 74,583 మంది భక్తులు దర్శించుకోగా 40,343 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. కాగా, స్వామివారికి భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.37 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వివరించారు.

Latest Articles

పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ సెటైర్లు

ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై సెటైర్లు వేశారు. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన కాంగ్రెస్‌, తృణ మూల్‌ కాంగ్రెస్‌ పార్టీలపై విరుచుకుపడ్డారు. సందేశ్‌ఖాలీలో టీఎంసీ నాయకులు మహిళ లపై లైంగిక వేధింపులకు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్