స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఏపీలోని మాంసం ప్రియులకు గట్టి షాక్ తగిలింది. రాష్ట్రంలో చికెన్ ధరలు అమాంతం పెరిగి పోయాయి. ఎండాకాలం కావడంతో భారీగా చికెన్ ధరలు పెరిగి పోయాయని నిర్వాహకులు అంటున్నారు. ఎండ వేడిమి కారణంగా కోళ్లు చనిపోయాయని.. ఆ ప్రభావంతో చికెన్ ధర రూ. 300 వరకు పెరిగినట్లు నిర్వాహకులు తెలుపుతున్నారు. ధరలు పెరగడం వల్ల సేల్స్ తగ్గాయని వాపోతున్నారు షాప్ నిర్వాహకులు. ఇంతకముందు ఏప్రిల్ చివర లో రూ. 220 ఉన్న కిలో చికెన్ ధర ఇప్పుడు రూ. 300 వరకు పెరిగింది.
ఏపీలోని చికెన్ ప్రియులకు గట్టి షాక్
0
449
Previous article
Next article
Latest Articles
వరంగల్ మేయర్ పీఠంపై బండి సంజయ్ ఫోకస్.. జీహెచ్ఎంసీలో ప్రచారం లేనట్టేనా?
హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -
- Advertisement -


