స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ లోని తూర్పు మేదినీపూర్ జిల్లా ఏగ్రాలో విషాదం నెలకొంది. ఖాధీకుల్ గ్రామంలోని బాణాసంచా పరిశ్రమలో బాణాసంచా తయారుచేస్తుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో మొత్తం ఏడుగురు మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయాలయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. పేలుడు సంభవించడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
బ్రేకింగ్: భారీ పేలుడు… ఏడుగురు మృతి
0
303
Previous article
Latest Articles
NTA నుంచి 47 మందిని తొలగిస్తూ కేంద్రం ఉత్తర్వులు
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. NTA నుంచి 47 మందిని తొలగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. నీట్ ప్రశ్నపత్రం లీకేజి నేపథ్యంలో NTAలో ప్రక్షాళన చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది....
- Advertisement -
- Advertisement -


