స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ లోని తూర్పు మేదినీపూర్ జిల్లా ఏగ్రాలో విషాదం నెలకొంది. ఖాధీకుల్ గ్రామంలోని బాణాసంచా పరిశ్రమలో బాణాసంచా తయారుచేస్తుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో మొత్తం ఏడుగురు మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయాలయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. పేలుడు సంభవించడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
బ్రేకింగ్: భారీ పేలుడు… ఏడుగురు మృతి
0
315
Previous article
Latest Articles
మణిరత్నం.. ఈసారైనా.. మ్యాజిక్ చేసేనా..?
భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరు మణిరత్నం. ఇప్పటి వరుకు మణిరత్నం ఎన్నో అద్భుత చిత్రాలు అందించారు.. బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలు సాధించారు. అయితే.. ఈమధ్య కాలంలో ఈ సంచలన దర్శకుడు నుంచి...
- Advertisement -
- Advertisement -


