స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: నేడు ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో టీడీపీ, వైసీపీ పాదయాత్రలు, బైక్ ర్యాలీలు పోటాపోటీగా నిర్వహించనున్నారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భావించిన పోలీసులు… ర్యాలీలకు, పాదయాత్రలకు అనుమతిని నిరాకరించారు. ఈ క్రమంలో తుళ్లూరు మండలంలో 144వ సెక్షన్ అమలు చేశారు. హోరాహోరిగా సాగనున్న ఈ బైక్ యాత్రలతో రాజధాని నగరంలో తీవ్ర ఉత్కంఠ కొనసాగనుంది. ఇప్పటికే పోలీస్ బలగాలు అమరావతికి చేరుకున్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
నేడు అమరావతి ప్రాంతంలో టీడీపీ – వైసీపీ పాదయాత్రలు, బైక్ ర్యాలీలు
0
267
Latest Articles
వరంగల్ మేయర్ పీఠంపై బండి సంజయ్ ఫోకస్.. జీహెచ్ఎంసీలో ప్రచారం లేనట్టేనా?
హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -
- Advertisement -


