స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: యాసంగి జొన్న పంటకు మద్దతు ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే సేకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సీఎం ఆదేశాల మేరకు మార్క్ఫెడ్ను రాష్ట్ర నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ యాసంగి సీజన్లో పండించిన జొన్న పంటను మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు అకాలవర్షం వడగళ్లవానతో పంటలు కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం అందిస్తున్నారు. పరిహారం పంపిణీకి వరంగల్ జిల్లా నుంచి మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి శ్రీకారం చుట్టారు. కాగా, నష్టపోయిన రైతన్నకు ఎకరాకు పదివేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పరిహారం పంపిణీ చేస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధర చెల్లిస్తుంది.. ధాన్యం సేకరిస్తుంది: సీఎం కేసీఆర్
0
281
Previous article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


