26 C
Hyderabad
Tuesday, June 10, 2025
spot_img

నేడు రాహుల్ గాంధీ పరువునష్టం కేసుపై విచారణ

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: గుజరాత్ హైకోర్టులో నేడు రాహుల్ గాంధీ పరువునష్టం కేసుపై విచారణ జరుగనుంది. గత శనివారం రాహుల్ పిటిషన్ పై లాయర్ అభిషేక్ సింఘ్వీ సుదీర్ఘ వాదనలు వినిపించారు. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు పై స్టే విధించాలని తన వాదనలో పేర్కొన్నారు. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని పూర్ణేష్ మోడీని హైకోర్టు ఆదేశించినసంగతి తెలిసిందే. కాగా, నేడు జరుగనున్న వాదనలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్