నేడు రాహుల్ గాంధీ పరువునష్టం కేసుపై విచారణ

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: గుజరాత్ హైకోర్టులో నేడు రాహుల్ గాంధీ పరువునష్టం కేసుపై విచారణ జరుగనుంది. గత శనివారం రాహుల్ పిటిషన్ పై లాయర్ అభిషేక్ సింఘ్వీ సుదీర్ఘ వాదనలు వినిపించారు. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు పై స్టే విధించాలని తన వాదనలో పేర్కొన్నారు. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని పూర్ణేష్ మోడీని హైకోర్టు ఆదేశించినసంగతి తెలిసిందే. కాగా, నేడు జరుగనున్న వాదనలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్