ప్రముఖ కోలివుడ్ నిర్మాత ఎస్ ఎస్ చక్రవర్తి (53) మృతి చెందారు. గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన.. శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కోలివుడ్ లో చక్రవర్తి అనేక సినిమాలు చేశారు. ఈ సినిమాల్లో ఎక్కువ సినిమాలను హీరో అజిత్తో చేశాడు. అలాగే శింబు నటించిన కాలై, వాలు సినిమాలను కూడా ఆయన నిర్మించారు. కోలీవుడ్లో నిర్మాతగా హీరో అజిత్తో వాలి, రెడ్, సిటిజెన్, మగవారే, ఆంజనేయ అనే సినిమాలను తెరకెక్కించారు. చక్రవర్తికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. చక్రవర్తి ఇకలేరు అన్న వార్తతో షాక్కు గురైన కోలీవుడ్ ప్రముఖులు ట్విట్టర్ లో సంతాపం తెలియజేస్తున్నారు.
ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కోలివుడ్ నిర్మాత మృతి
0
348
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


