వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు విచారణ చేపడతామని పేర్కొంది. వాదనలు వినిపించడానికి తమకు రేపటి దాకా సమయం కావాలని అవినాశ్ తరపు న్యాయవాది కోరడంతో విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. కాగా ముందస్తు బెయిల్ పిటిషన్పై మంగళవారమే హైకోర్టు విచారించాల్సి ఉండగా.. సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ ఇంకా అందకపోవడంతో విచారణను బుధవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కాగా పులివెందుల నుంచి కడపకు చేరుకున్న అవినాశ్రెడ్డి వైసీపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.
అవినాశ్ బెయిల్ పిటిషన్ విచారణ మరోసారి వాయిదా
0
295
Previous article
Next article
Latest Articles
టెర్రర్ ఫ్రీ మంత్గా ‘మే’… కఠిన చర్యల వల్లే సాధ్యమైందన్న అధికారులు
జమ్మూ కశ్మీర్లో ఒక్క ఉగ్రవాద సంబంధిత హత్య, దాడి లేని నెలగా మే 2026 ను గుర్తించారు అధికారులు. 30ఏళ్లలో ఎటువంటి ఉగ్ర చర్యలు లేని నెల లేదని పేర్కొన్నారు అధికారులు. ఉగ్ర...
- Advertisement -
- Advertisement -


