Andhra Pradesh | అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా విధుల పట్ల నిర్లక్ష్యంపై మున్సిపల్ కార్యాలయంలో వంట వార్పుకు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలంతా ఈ వంటా వార్పుకు హాజరై విజయవంతమ్ చేయాలని కోరారు. మరోవైపు తాడిపత్రిలో పోలీసులు మోహరించారు. జేసీ పిలుపుతో పోలీసులు భద్రతను పెంచారు. అయితే వంటా వార్పు కార్యక్రమానికి పోలీసులు అనుమతి లేదంటున్నారు. ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్దకు పోలీసులు చేరుకున్నారు.
వంటావార్పుకు పిలుపునిచ్చిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ!
0
287
Latest Articles
స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి
విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి, సహయక...
- Advertisement -
- Advertisement -


