అల్లూరి జిల్లా కాచవరంలో 270 మంది దళితులు ఎన్నికలను బహిష్కరించారు. ఓటు వేసేదే లేదని తెగేసి చెప్పారు. తమ గ్రామానికి దశాబ్దాలుగా రాజకీయ నాయకులు వచ్చి, హామీలు ఇస్తున్నారే తప్ప నెరవేర్చడం లేదని వారు వాపోయారు. తాగునీటి సమస్య తమకు ఇప్పటికీ తీరలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి పట్టాలు, ఇళ్ల కాలనీలు, పోలవరం పరిహారం ఇస్తామని మోసం చేశారన్నారు. భవిష్యత్తు లో అయినా సమస్యలు తీరిస్తేనే ఓటు వేస్తామని ఎన్నికల అధికారికి దళితులు వినతిపత్రం అందించా రు.
ఎన్నికలను బహిష్కరించిన 270 మంది దళితులు
0
178
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


