31.7 C
Hyderabad
Monday, May 12, 2025
spot_img

అమెరికా నుంచి భారత్‌కు ముంచుకొస్తున్న పెను ప్రమాదం 

2023dw Asteroid |అమెరికా నుంచి భారత్‌కు ఓ పెను ప్రమాదం ముంచుకొస్తుందని నాసా స్వయంగా వెల్లడించింది. 2046 ఫిబ్రవరి 14న భారత కాలమానం ప్రకారం ఫిబ్రవరి 15న తెల్లవారుజామున 3.14 గం. ‘2023డీడబ్ల్యూ’ గ్రహశకలం భూమిని ఢీకొనవచ్చని నాసా తెలిపింది. ఈ గ్రహశకలం హిందూ మహా సముద్రం నుంచి పసిఫిక్‌ మహాసముద్రంలో ఎక్కడైనా పడొచ్చని హెచ్చరించింది. నాసా అంచనా ప్రకారం ఈ ప్రమాదం బారిన భారత్ తో పాటుగా గల్ఫ్‌ దేశాలు కూడా ఉన్నాయి.

Read Also: హిందూ ఆలయాల దాడులపై ప్రధాని మోడీ ఆందోళన

Follow us on:   Youtube   Instagram

 

 

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్