26.2 C
Hyderabad
Saturday, September 30, 2023

అమెరికా నుంచి భారత్‌కు ముంచుకొస్తున్న పెను ప్రమాదం 

2023dw Asteroid |అమెరికా నుంచి భారత్‌కు ఓ పెను ప్రమాదం ముంచుకొస్తుందని నాసా స్వయంగా వెల్లడించింది. 2046 ఫిబ్రవరి 14న భారత కాలమానం ప్రకారం ఫిబ్రవరి 15న తెల్లవారుజామున 3.14 గం. ‘2023డీడబ్ల్యూ’ గ్రహశకలం భూమిని ఢీకొనవచ్చని నాసా తెలిపింది. ఈ గ్రహశకలం హిందూ మహా సముద్రం నుంచి పసిఫిక్‌ మహాసముద్రంలో ఎక్కడైనా పడొచ్చని హెచ్చరించింది. నాసా అంచనా ప్రకారం ఈ ప్రమాదం బారిన భారత్ తో పాటుగా గల్ఫ్‌ దేశాలు కూడా ఉన్నాయి.

Read Also: హిందూ ఆలయాల దాడులపై ప్రధాని మోడీ ఆందోళన

Follow us on:   Youtube   Instagram

 

 

 

Latest Articles

మలయాళ ఇండస్ట్రీలోకి ‘లైకా’ ఎంట్రీ!

మ‌ల‌యాళ సినిమా ఇండ‌స్ట్రీ అంటే కొత్త క‌థాంశాల‌తో సినిమాల‌ను తెర‌కెక్కిస్తూ సినీ ప్రేక్ష‌కుల‌ను మెపిస్తూ, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకుంటూ ముందుకు సాగిపోతుంది. కొన్నేళ్లుగా ఓ ప‌రిప‌క్వ‌త‌, గాఢ‌మైన సినిమాల‌ను చేయ‌టంలో వీరు త‌మదైన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
290FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్