స్వతంత్ర, వెబ్ సైట్: రైతులకు వ్యవసాయం లాభసాటి చేసేందుకు వినూత్నమైన విధానాలను మోడీ సర్కార్ తీసుకొస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కిసాన్ సమ్మాన్ నిధి, సాయిల్ హెల్త్ కార్డ్స్, ఫసల్ భీమా యోజన లాంటి పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. కనీస మద్దతు ధర 2014తో పోలిస్తే 5.7 రెట్లు పెరిగిందని తెలిపారు. దేశంలో బియ్యం ఎగుమతులు 109శాతం పెరిగాయి.. వంట నూనెల దిగుమతి తగ్గించామన్నారు. రైతుల నుంచి నూనె గింజల సేకరణ 15 వందల శాతం పెరిగిందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 20 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు ఇవ్వాలని కేంద్రం రుణ ప్రణాళికను ఖరారు చేసిందని స్పష్టం చేశారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో 20 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు
0
279
Previous article
Next article
Latest Articles
క్షమాపణ చెబుతారని అనుకన్నా.. కానీ డైవర్షన్ చేస్తున్నారు- స్పీకర్
అసెంబ్లీ దగ్గర నిన్న జరిగిన ఘటనపై సభలో క్షమాపణ చెబుతారని అనుకున్నానని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. చిట్చాట్లో మాట్లాడిన ఆయన.. వాస్తవానికి మైక్ ఇవ్వద్దు.. తాను స్పీకర్గా నాలుగు వైపుల...
- Advertisement -
- Advertisement -


