వాహన తనిఖీల్లో పట్టుబడ్డ 190 కేజీల గంజాయి

Ganjaiseize | సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం ఇక్రిసాట్ వద్ద వాహనాలు తనిఖీలు చేపట్టారు ఎస్ఓటీ రామచంద్రపురం పోలీసులు. ఈ తనిఖీల్లో రెండు కార్లలో తరలిస్తున్న 190 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఈ గంజాయి విలువ సుమారు రూ. 48 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎనిమిది మంది నిందితుల్లో నలుగురు పరారీ అయ్యారని తెలిపారు. మిగితా నలుగురు నిందితుల వద్ద నుండి 8 సెల్ ఫోన్లను సీజ్ చేశామని వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి దర్యాప్తు చేపడుతామని ఎస్ఓటీ పోలీసులు తెలిపారు.

Latest Articles

ఎండ తీవ్రతకు ఏసీ గదుల్లో కూడా నిద్ర రావడం లేదు- వైద్యులు ఏం చెబుతున్నారు?

దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతోంది. జనం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవతుఉన్నారు ఎయిర్ కండిషనర్ గదుల్లో నిద్రపోయినా చాలా మందికి సరిగా నిద్రపట్టడం లేదు. రాత్రి మధ్యలో పలుమార్లు మేల్కొనడం, అధిక చెమటలు, ఉదయం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్