Hydarabad | సికింద్రాబాద్ చింతబావి బస్తీలో 150 మందికి అస్వస్థతకు గురయ్యారు. కలుషిత నీటితో బస్తీ వాసులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వీరందరికి వాంతులు, విరేచనాలు కావడంతో స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కలుషిత నీటిలో ఏం కలవడం వల్ల వీరంతా అనారోగ్యం బారిన పడ్డారు అనేది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బ్రేకింగ్: సికింద్రాబాద్ చింతబావి బస్తీలో 150 మందికి అస్వస్థత
0
288
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


