పాకిస్తాన్ లో ఓ పోలీసు స్టేషన్ పై గుర్తు తెలియని దుండగులు జరిపిన దాడిలో పదిమంది పోలీసు సిబ్బంది చనిపోయారు. పాకిస్తాన్ లోని ద్రాబన్ ప్రాంతంలో తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ఉగ్రవా దులు మొదట స్నైపర్స్ ను ఉపయోగించి, కానిస్టేబుళ్లను లక్ష్యంగా చేసుకుని హ్యాండ్ గ్రనేడ్స్ ను విసిరారని పోలీసు అధికారులు తెలిపారు. ఈ దాడికి సంబంధించి ఇంతవరకూ ఏ టెర్రరిస్ట్ గ్రూప్ ఈ దాడికి తామే బాధ్యుల మని ప్రకటించుకోలేదు. 2022 నుంచి , పాకిస్తాన్ తాలిబన్లు- ప్రభుత్వానికీ మధ్య కాల్పుల విరమణ రద్దయిన తర్వాత ఇస్లామిక్ మిలిటెంట్లు భద్రతా సిబ్బంది లక్ష్యంగా దాడులు ప్రారంభించాయి. ఈ దాడి పాక్ తాలిబన్ల పనేనని అనుమానిస్తున్నారు.
పాక్ లో పోలీసు స్టేషన్ పై దాడి … పదిమంది పోలీసుల మృతి
0
367
Previous article
Next article
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


