పాకిస్తాన్ లో ఓ పోలీసు స్టేషన్ పై గుర్తు తెలియని దుండగులు జరిపిన దాడిలో పదిమంది పోలీసు సిబ్బంది చనిపోయారు. పాకిస్తాన్ లోని ద్రాబన్ ప్రాంతంలో తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ఉగ్రవా దులు మొదట స్నైపర్స్ ను ఉపయోగించి, కానిస్టేబుళ్లను లక్ష్యంగా చేసుకుని హ్యాండ్ గ్రనేడ్స్ ను విసిరారని పోలీసు అధికారులు తెలిపారు. ఈ దాడికి సంబంధించి ఇంతవరకూ ఏ టెర్రరిస్ట్ గ్రూప్ ఈ దాడికి తామే బాధ్యుల మని ప్రకటించుకోలేదు. 2022 నుంచి , పాకిస్తాన్ తాలిబన్లు- ప్రభుత్వానికీ మధ్య కాల్పుల విరమణ రద్దయిన తర్వాత ఇస్లామిక్ మిలిటెంట్లు భద్రతా సిబ్బంది లక్ష్యంగా దాడులు ప్రారంభించాయి. ఈ దాడి పాక్ తాలిబన్ల పనేనని అనుమానిస్తున్నారు.
పాక్ లో పోలీసు స్టేషన్ పై దాడి … పదిమంది పోలీసుల మృతి
0
357
Previous article
Next article
Latest Articles
సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి
విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -
- Advertisement -


