పాక్ లో పోలీసు స్టేషన్ పై దాడి … పదిమంది పోలీసుల మృతి

       పాకిస్తాన్ లో ఓ పోలీసు స్టేషన్ పై గుర్తు తెలియని దుండగులు జరిపిన దాడిలో పదిమంది పోలీసు సిబ్బంది చనిపోయారు. పాకిస్తాన్ లోని ద్రాబన్ ప్రాంతంలో తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ఉగ్రవా దులు మొదట స్నైపర్స్ ను ఉపయోగించి, కానిస్టేబుళ్లను లక్ష్యంగా చేసుకుని హ్యాండ్ గ్రనేడ్స్ ను విసిరారని పోలీసు అధికారులు తెలిపారు. ఈ దాడికి సంబంధించి ఇంతవరకూ ఏ టెర్రరిస్ట్ గ్రూప్ ఈ దాడికి తామే బాధ్యుల మని ప్రకటించుకోలేదు. 2022 నుంచి , పాకిస్తాన్ తాలిబన్లు- ప్రభుత్వానికీ మధ్య కాల్పుల విరమణ రద్దయిన తర్వాత ఇస్లామిక్ మిలిటెంట్లు భద్రతా సిబ్బంది లక్ష్యంగా దాడులు ప్రారంభించాయి. ఈ దాడి పాక్ తాలిబన్ల పనేనని అనుమానిస్తున్నారు.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్