కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలో దారుణ హత్య జరిగింది. భూమి వివాదమే ఈ దారుణ హత్యకు కారణమై ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మాణిక్యపూర్ గ్రామపంచాయతీలో ఉన్న రాజుగూడకు చెందిన ఆత్రం తిరుపతిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. తమకు అందిన సమాచారంతో పోలీసలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తిరుపతి హంతకుల కోసం డాగ్ స్క్వాడ్ సహాయంతో పరిసరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు.
మాణిక్యపూర్లో దారుణ హత్య
0
564
Previous article
Next article
Latest Articles
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. గత ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన ఫ్యాన్ పార్టీ, ఆ ఓటమి భారం...
- Advertisement -
- Advertisement -


