స్వతంత్ర, వెబ్ డెస్క్: ఉత్తర భారతదేశంలో భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో జమ్మూకశ్మీర్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.7తీవ్రతగా నమోదైంది. దోడాలోని గందో భలేసా గ్రామానికి 18 కి.మీల దూరంలో 30 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు తెలిపారు. తొలుత జమ్మూలో తీవ్ర ప్రకంపనలు రాగా దీని ప్రభావంతో ఢిల్లీ, పంజాబ్ సహా ఉత్తరాదిన పలు పాంత్రాల్లోనూ భూమి కంపించింది. పది సెకన్ల పాటు ఈ ప్రకంపనలు ఉండడంతో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఢిల్లీ సహా ఉత్తరాదిలో భూ ప్రకంపనలు
0
1179
Latest Articles
‘జెన్ జీ’ఓటర్లను ఆకర్షించలేకపోతున్న కాంగ్రెస్
తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు 'జెన్ జీ' ఓటర్ల చుట్టూ తిరుగుతున్నాయి. నవతరం ఓటర్లను ఆకట్టుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ సభ్యత్వ నమోదుతో దూసుకుపోతుంటే.. అధికార కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఆ హడావుడి కనిపించడం లేదు....
- Advertisement -
- Advertisement -


