టీ 20 వరల్డ్ కప్ టోర్నీలో నేడు భారత్తో కెనడా తలపడనుంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత్.. మూడు మ్యాచులు గెలిచి ఇప్పటికే సూపర్ 8 కి అర్హత సాధించింది. చివరి దశకు చేరుకున్న లీగ్ మ్యాచుల్లో కెనడాతో ఈరోజు భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. నిన్న యూ ఏ ఎస్ , ఐర్లాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో దాయాది పాకిస్థాన్ టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది . ఈ మహా టోర్నీలో 20 దేశాలు నాలుగు గ్రూపులుగా విడిపోగా .. గ్రూప్ ఏ నుంచి భారత్ , అమెరికా జట్లు సూపర్ 8 కి చేరుకున్నాయి.. ఈ నెల 19 నుంచి సూపర్ 8 దేశాల మధ్య ఫైనల్ స్టేజ్ కు మ్యాచులు జరగనున్నాయి.
టీ20 పోరులో నేడు భారత్ , కెనడా మధ్య మ్యాచ్
0
259
Previous article
Next article
Latest Articles
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. గత ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన ఫ్యాన్ పార్టీ, ఆ ఓటమి భారం...
- Advertisement -
- Advertisement -


