వికారాబాద్ జిల్లా పరిగి మండలం జీడిగడ్డ తాండా వద్ద ఉద్రిక్తత నెలకొంది. భూమి పరిశీలించేందుకు రాత్రి సమయంలో వచ్చిన ఆర్డీవో, ఎమ్మార్వోలను గిరిజనులు అడ్డుకున్నారు. గిరిజన మహిళలు కర్రలతో వచ్చి ఆర్డీవో, ఎమ్మార్వో వాహనాలకు అడ్డుగా నిలుచున్నారు. రాత్రి సమయంలో వచ్చి భూములు పరిశీలించడం పై తాండావాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తమ భూములను ఎలా పరిశీలిస్తారని రైతులు నిలదీశారు. కొన్నేళ్లుగా ఇవే భూముల్లో వ్యవసాయం చేస్తున్నామని.. రాత్రి పూట వచ్చి వేరొకరివి అని ఎలా చెబుతారని రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ భూముల జోలికొస్తే ఊరుకునేది లేదంటున్నారు గిరిజనులు.
అర్ధరాత్రి భూ సర్వేలు …అడ్డుకున్న గిరిజనులు
0
435
Previous article
Next article
Latest Articles
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. అరుదైన డి.ఎన్.డి అనే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ ఎదుగుదల లేని స్థితిలో, మంచానికే పరిమితం అయిన యువ...
- Advertisement -
- Advertisement -


