26.2 C
Hyderabad
Saturday, September 30, 2023

YS Sharmila |తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఒరవడికి షర్మిల శ్రీకారం

తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఒరవడికి YSRTP అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని నిరుద్యోగ అంశంపై ఉమ్మడి పోరాటం చేద్దామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లకు ఆమె స్వయంగా ఫోన్ చేశారు. సీఎం కేసీఅర్ మెడలు వంచాలి అంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని..కలిసి పోరాటం చేయకపోతే ప్రతిపక్షాలను తెలంగాణలో బతకనివ్వరని షర్మిల కోరారు. ఉమ్మడి పోరాటానికి మద్దతు తెలిపిన సంజయ్(Bandi Sanjay) త్వరలో సమావేశం అవుదామని తెలిపారు. ఇక రేవంత్ రెడ్డి(Revanth Reddy) మాత్రం పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని.. ప్రతిపక్షాలు కలిసి పోరాడాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు.

Read Also: జూనియర్ కాలేజీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి ‘పండగే పండుగ’

Follow us on:  Youtube, Instagram, Google News

Latest Articles

మలయాళ ఇండస్ట్రీలోకి ‘లైకా’ ఎంట్రీ!

మ‌ల‌యాళ సినిమా ఇండ‌స్ట్రీ అంటే కొత్త క‌థాంశాల‌తో సినిమాల‌ను తెర‌కెక్కిస్తూ సినీ ప్రేక్ష‌కుల‌ను మెపిస్తూ, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకుంటూ ముందుకు సాగిపోతుంది. కొన్నేళ్లుగా ఓ ప‌రిప‌క్వ‌త‌, గాఢ‌మైన సినిమాల‌ను చేయ‌టంలో వీరు త‌మదైన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
290FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్