విజయనగరం జిల్లా అప్పన్న దర్పణం జిందాల్ స్టీన్లెస్ స్టీల్ లిమిటెడ్ కర్మాగారం ముందు కార్మికులు ఆందోళనకు దిగారు. యజమాన్యం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కర్మాగారం లాకౌట్ ప్రకటించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుస్తు సమాచారం తెలపకుండా లాకౌట్ ప్రకటిస్తే తామంతా ఏమవుతామని ప్రశ్నించారు. కంపెనీ టాప్ యజమాన్యం తీరు ఇంకా సరిగా లేదని..కర్మాగారం నడపలేకపోతే తమకు సెటిల్మెంట్లు చేయాలంటూ డిమాండ్ చేశారు.ఇదిలా ఉంటే యజమాన్యం మాత్రం గత పది రోజులుగా కంపెనీకి రా మెటీరియల్ రాకపోవడంతో నష్టాలు భరిస్తున్నామన్నారు. అందుకే నేటి మొదటి షిఫ్ట్ నుంచి తాత్కాలిక లాకౌట్ ప్రకటించినట్లు తెలిపింది. మెటీరియల్ అందుబాటులోకి రాగానే తిరిగి కంపెనీ తెరుస్తామని హెచ్ఆర్ గోపాలకృష్ణ తెలిపారు.
జిందాల్ కర్మాగారం వద్ద కార్మికుల ఆందోళన
0
171
Previous article
Next article
Latest Articles
చూపరులను కనువిందు చేస్తోన్న పొల్లూరు వాటర్ఫాల్స్
పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పొల్లూరు జలపాతానికి అధికారులు తాత్కాలికంగా నో ఎంట్రీ...
- Advertisement -
- Advertisement -


