పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం రుస్తుంబాదలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్లైన్ తమ పొలాల నుండి వేయొద్దని రైతులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పొలాల నుండి పైప్లైన్ వేయొద్దని పదేళ్లుగా రైతులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఓఎన్జీసీ అధికారులు పోలీసు భద్రత కోరారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు రైతులను అరెస్టు చేసి, ప్రైవేటు వాహనంలో తరలించారు . రైతుల పట్ల వ్యవహరించిన తీరుపై రైతు సంఘం నేతలు మండిపడ్డారు. తమ పొలాల నుండి పైప్ లైన్లు వేయనివ్వం అని రైతులు స్పష్టం చేశారు.
రుస్తుంబాదలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి
0
157
Previous article
Next article
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


