స్వతంత్ర, వెబ్ డెస్క్: ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మహిళ ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతుంది. బెల్లంపల్లి ఎమ్మెల్యే (బీఆర్ఎస్) దుర్గం చిన్నయ్య లైంగిక వేధింపుల బాధితురాలు ఆత్మహత్యాయతనానికి పాల్పడింది. తెలంగాణ భవన్ పార్కింగ్ ఏరియాలో బాధితురాలు విషం తాగి ఆత్మహత్యా యత్నానికి ఒడిగట్టింది. దీంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బ్రేకింగ్: ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మహిళ ఆత్మహత్యాయత్నం
0
450
Latest Articles
breaking: కార్మికులపై పడ్డ ద్రవ ఉక్కు…8 మంది కార్మికులు మృతి
విశాఖ స్టీల్ప్లాంట్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 8 మంది కార్మికులు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్టీల్ప్లాంట్ మెటల్ లిక్విడ్ లాడిల్ పేలడంతో ప్రమాదం సంభవించింది. సీసీడీ విభాగంలో...
- Advertisement -
- Advertisement -


