కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్న టేకూర్లో విషాదం నెలకొంది. ఉగాది ఉత్సవాల సందర్భంగా జరిగిన రథోత్స వంలో కరెంట్ తీగలు తగిలి 15 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. గాయాలపాలైన చిన్నారులను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, నంద్యాల టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి పరామర్శించారు. చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అయితే చిన్నారులకు ప్రాణా పాయం లేదని వైద్యులు తెలిపారు.
కర్నూలు జిల్లా చిన్నటేకూరులో విషాదం
0
235
Previous article
Latest Articles
తెరుచుకున్న తుంగభద్ర గేట్లు… ముగ్గురు ముఖ్యమంత్రుల పూజలు
కర్ణాటక: తుంగభద్ర డ్యామ్ 33 కొత్త క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. గేట్లను ముగ్గురు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ ప్రారంభించారు. 17వ గేటును కేంద్రమంత్రి సీఆర్పాటిల్ ప్రారంభించారు. 18వ గేటును...
- Advertisement -
- Advertisement -


